Share News

TDP: జగన్‌కు పులివెందులలో ఎదురుగాలి: చంద్రబాబు

ABN , Publish Date - May 06 , 2024 | 01:47 PM

పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్‌లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, చెన్నమ్మ సర్కిల్‌లో ఆయన ప్రజాగళం నిర్వహించారు.

TDP: జగన్‌కు పులివెందులలో ఎదురుగాలి: చంద్రబాబు

పాణ్యం (కర్నూలు జిల్లా): సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సొంత ఇలాకా పులివెందుల (Pulivendula)లో ఎదురుగాలి వీస్తోందని, దీంతో ఆయన ప్రెస్టేషన్‌లోకి వెళ్లిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు (TDP Chief), మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం (Panyam Constituency), చెన్నమ్మ సర్కిల్‌లో ఆయన ప్రజాగళం (Prajagalam) నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టులకు మరమ్మతులు చేయక పోవడంతో కొట్టుకుపోయాయని, జే బ్రాండ్ స్మశానంకు పంపే బ్రాండ్ జే బ్రాండ్ డబ్బులు జగ్గూ బాయ్‌కి వెళ్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏబీఎన్ లైవ్ మీ కోసం..


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజాగళం బహిరంగ సభలో అమిత్ షా, చంద్రబాబు..

నిర్మల్ జిల్లాలో రాహుల్, రేవంత్ రెడ్డి జన జాతర సభ..

రెండేళ్లలో పోలవరం పూర్తి: అమిత్ షా

వైసీపీ దగ్గర దండిగా అడ్డగోలు డబ్బు..

పోలీసులకు జగన్ కీలక అదేశాలు..!

జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 06 , 2024 | 01:52 PM