నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:13 AM
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి బుధవారం హైదరాబాద్ చెందిన ఎం.వెంకటేష్ అనే భక్తురాలు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.
శ్రీశైలం, మార్చి 27: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి బుధవారం హైదరాబాద్ చెందిన ఎం.వెంకటేష్ అనే భక్తురాలు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన సీహెచ్ నారాయణస్వామి అనే భక్తుడు రూ.1,01,116 విరాళాన్ని పర్యవేక్ష కుడు మధుసూదన్రెడ్డికి అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదా లను అందజేసి సత్కరించారు.