నేటి నుంచి ఆశాపురి గోల్డ్ రైట్స్ ఇష్యూ
ABN , Publish Date - May 08 , 2024 | 04:38 AM
బంగారు ఆభరణాల తయారీదారు, హోల్సేల్ వ్యాపార సంస్థ ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్ రూ.48.75 కోట్ల రైట్స్ ఇష్యూ...
బంగారు ఆభరణాల తయారీదారు, హోల్సేల్ వ్యాపార సంస్థ ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్ రూ.48.75 కోట్ల రైట్స్ ఇష్యూ బుధవారం ప్రారంభమై 27న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూపాయి ముఖ విలువ కలిగిన 8,33,28,666 షేర్లను ఒక్కొక్కటీ రూ.5.85 చొప్పున జారీ చేయనుంది. ఈనెల 3న బీఎ్సఈలో కంపెనీ షేరు ముగింపు ధరతో పోలిస్తే 57.45 డిస్కౌంట్తో ఈ షేర్లను జారీ చేయనుంది.