ఆ ఇద్దరినీ తరిమి కొట్టాలి: భాను ప్రకాష్

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:12 AM

చిత్తూరు జిల్లా: నగరి కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని, మంత్రి రోజాను తరిమి కొట్టాలని పిలుపిచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజా ధనాన్ని రోజా దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

చిత్తూరు జిల్లా: నగరి కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని, మంత్రి రోజాను తరిమి కొట్టాలని పిలుపిచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజా ధనాన్ని రోజా దోచుకున్నారని ఆయన ఆరోపించారు. జనం, జగన్ మధ్య పోరుకొనసాతుందని అన్నారు. ఈ పోరులో జనమే గెలవాలని భాను ప్రకాష్ ఆకాంక్షించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను గాలి భాను ప్రకాష్ అభ్యర్థించారు. మరింత సమారారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 25 , 2024 | 11:12 AM