దూకుడు పెంచిన చంద్రబాబు, పవన్..

ABN, Publish Date - Apr 25 , 2024 | 10:28 AM

అమరావతి: ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన ఇద్దరు నేతలు.. గురువారం అన్నమయ్య జిల్లాల్లో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు.

అమరావతి: ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన ఇద్దరు నేతలు.. గురువారం అన్నమయ్య జిల్లాల్లో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో బయలుదేరి నేరుగా రాజంపేటకు చేరుకుంటారు. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు. అనంతరం ఇద్దరు నేతలు కోడూరు నియోజకవర్గం పర్యటనకు బయలుదేరి వెళతారు. మరింత సమారారం కోసం వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు భాషపై సీఎం జగన్ పగ..

జగన్ ప్రభుత్వంపై కేంద్రం అసహనం..

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

జగన్‌కు ఈసీ మరో షాక్

జగన్‌ అరెస్టు ఖాయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News and Crime News

Updated at - Apr 25 , 2024 | 10:28 AM