తెలుగు భాషపై సీఎం జగన్ పగ..
ABN, Publish Date - Apr 25 , 2024 | 10:02 AM
అమరావతి: జగన్ ప్రభుత్వం తెలుగు భాషపై పగ బట్టింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించే కుట్రలు చేసింది. ఆ తర్వాత న్యాయస్థానాల ఆదేశాలతో తెలుగు మీడియంను కొనసాగించినా ప్రభుత్వ చర్యలతో తెలుగు మీడియానికి ఆదరణ తగ్గిపోయింది.
అమరావతి: జగన్ ప్రభుత్వం తెలుగు భాషపై పగ బట్టింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించే కుట్రలు చేసింది. ఆ తర్వాత న్యాయస్థానాల ఆదేశాలతో తెలుగు మీడియంను కొనసాగించినా ప్రభుత్వ చర్యలతో తెలుగు మీడియానికి ఆదరణ తగ్గిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు పదో తరగతి ఫలితాలపై పడింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 92.32 శాతం ఉత్తీర్ణులు కాగా.. తెలుగు మీడియంలో కేవలం 71.02 శాతం మంది ఉత్తీర్ణలవ్వడం ఇందుకు నిదర్శనం. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ ప్రభుత్వంపై కేంద్రం అసహనం..
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News and Crime News
Updated at - Apr 25 , 2024 | 10:16 AM