ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathiపై మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదు: Lokesh

ABN, First Publish Date - 2022-06-26T20:29:35+05:30

మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై మోసపు రెడ్డి కుట్రలకు అంతే లేదని అన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి భూకంపం ప్రమాదం, ముంపు ముప్పు ఉందని ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని శ్మశానం అన్నారు.. నేడు ఎకరం రూ. 10 కోట్లకు అమ్మకానికి పెట్టారు.. అమ్మ లాంటి అమరావతిపై జగన్‌ కుట్రలకు అంతే లేదని మరోసారి నారా లోకేష్ విమర్శించారు.

Updated Date - 2022-06-26T20:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising