Home » Telangana » Adilabad
ఆసిఫాబాద్, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్ మీడియట్ ఫలితాలు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త నిరాశపరిచాయి. ఫస్టియర్ జనరల్ విభాగంలో 2097 మంది బాలురు పరీక్షలకు హజరు కాగా ఇందులో 982 మంది ఉత్తీర్ణత సాధించగా 46.83శాతం ఉత్తీర్ణత నమోదైంది.
సిర్పూర్(టి), ఏప్రిల్ 24: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని జక్కాపూర్, మాకిడి పాఠశాలల్లో చేపడుతున్న పనులను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీ లించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 24: ఉపాధిహామీపనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పకడ్బం దీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దీపక్తివారి అన్నారు. బుధవారం కలెక్ట రేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 24: లోక్సభ ఎన్నిక లలో భాగంగా మే13న జరుగనున్న పోలింగ్ కోసం అన్నిఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్నిజిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపుకలెక్టర్లు, ఆర్డీవోలు, మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 24: వానకాలం సాగు ప్రణాళిక ఖరారైంది. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలుపడంతో అన్నదాతలు వానాకాలం పంట కోసం సన్నద్దమవుతున్నారు.
జిల్లా కేంద్రంలో రహదారుల ఆక్రమణల తొలగింపు ప్రక్రియపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యా దులు వచ్చినప్పుడో, రాజకీయ ఒత్తిళ్లతోనో షెడ్లను కూల్చివేయడం, ఆ తరువాత విస్మరించడం మున్సిపల్ అధికారులకు అలవాటుగా మారింది.
ఎన్నికలప్పుడే నాయకులు గ్రామానికి వచ్చి హామీలు ఇస్తారని, అనంతరం హామీలను నెరవేర్చడం లేదని మండలంలోని రాజా రం గ్రామస్థులు వాపోయారు. అందుకే ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయమని వారు తీర్మానించారు. దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులంతా మంగళవారం మా మిడితోటలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఓట్లు వేయవద్దని తీర్మానించారు.
మార్కులు ర్యాంకులు ప్రధానమైనవి కావని, విలు వలతో కూడిన విద్య అందినప్పుడే విద్యార్ధికి భవిష్యత్ ఉంటుందని విద్యా శాఖ జిల్లా సెక్టోరల్ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు.
మందమర్రిలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదా రులు ఆదివాసీ హక్కులను కాలరాస్తున్నారని తు డుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిందర్ ఆరోపిం చారు.
పుస్తక పఠనంతో విద్యార్థులు మరింత విజ్ఞానం పొందవచ్చని లక్షెట్టిపేట ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గఫార్ అన్నారు. తాని మడుగు జీపి పరిదిలోని బేహరన్గూడలో సావిత్రి బాయిఫూలే గ్రంఽథాలయాన్ని గ్రామ పటేల్, గిరిజను లతో కలిసి ప్రారంభించారు.