Home » Andhra Pradesh » East Godavari
Andhrapradesh: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్కు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. గురువారం పేపర్ మిల్లు గేట్లకు యజమాన్యం తాళాలు వేసింది. దీంతో కార్మికులు గేటు బయటే వేచి ఉన్నారు. ఉన్నట్టుండి పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా క్వారీ బండరాళ్ళను లారీలపై తరలిస్తున్నారు. దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం, దుద్దుకూరు, లక్ష్మీపురం, పంగిడి, చాగళ్లు పరిధిలో ఉన్న క్వారీల నుంచి బండరాళ్లను క్రషర్లకు తరలిస్తుంటారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో ఆరో రోజైన బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి (నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులతో కలిపి) జిల్లాలో మొత్తం 145 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్సభకు 24, అసెంబ్లీకి 121 ఉన్నాయి.
ఒకనాడు ఓటుకు వెయ్యి అంటే అమ్మో అనే వారు.. మరిప్పుడో.. వైసీపీ అభ్యర్థులు ఓటుకు రూ.2500 ఇస్తారట.. ఇదీ జనం మాట.. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది..! డబ్బులు ఎక్కడైనా చెట్టుకు కాస్తాయా? సంపాదిస్తే వస్తోంది.. ఐదేళ్లలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.2500 ఇచ్చేలా ఎలా సంపాదించగలడంటారా!? ఇది జనమెరిగిన సత్యమే.. ఊహకు అందదు..
కోటనందూరు, ఏప్రిల్ 24: వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్గించే సమయం ఆసన్నమైందని తుని టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థి యనమల దివ్య అన్నారు. బుదవారం కోటనందూరులో మీఇంటికి మీదివ్య కార్యక్రమం టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన కోటనందూరులో జరిగింది. ఈ సంద
కాకినాడ సిటీ, ఏప్రిల్ 24: చిరంజీవిని విమర్శించే స్థాయి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని, తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పకపోతే సజ్జల తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు హెచ్చరించారు. బు ధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
కాకినాడ రూరల్, ఏప్రిల్ 24: రూరల్ మండలం తూరంగికి చెందిన అనపర్తి శ్రీను (25) కొవ్వూరు లాకుల వద్ద స్నా నానికి వెళ్లి అనుకోకుండా నీటిలో మునిగిపోవడంతో మృతి చెందినట్టు ఇంద్రపాలెం ఎస్ఐ మణికుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆరుగురు స్నేహితులు కలిసి సరదాగా స్నానానికి కొవ్వూరు లా
జగ్గంపేట, ఏప్రిల్ 24: ఈనెల 28న జగ్గంపేటలో జనసేన అధినేత పవన్ నిర్వహించే బహిరంగ సభకు భారీస్థాయిలో హాజరుకావాలని జనసేన పార్టీ ఇన్చా ర్జి తు
పిఠాపురం, ఏప్రిల్ 24: జనసేన అధినేత పవన్కల్యాణ్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి లభించిన అపూర్వ ప్రజాస్పందన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మా ట్లా
ప్రత్తిపాడు, ఏప్రిల్ 24: రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ కూటమిని బలపరిచి ప్రజలు ఆశీర్వదించాలని ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజా కోరారు. పెదశంకర్లపూడిలో బుధవారం ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. సత్యప్రభ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం విఽధ్వంసానికి గు