Home » Andhra Pradesh » Kadapa
ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలు, ప్రచార వాహనాల అను మతుల విషయంలో రిటర్నింగ్ అధికారి సర ళంగా ఇవ్వాలని వివిధ రాజకీయ పార్టీల నాయకు లు కోరారు.
మండలంలోని తరిగొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వేదపండితులు గురువారం వైభవంగా కమనీయంగా నిర్వహించారు.
Andhra Pradesh News: వైఎస్ జగన్ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని జగన్ను(YS Jagan) నిలదీశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత..
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల నామినేషన్లు మొదలు కాక ముందు వర కు(ఏప్రిల్ 14వ తేదీ) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమో దు చేసుకోచ్చని మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్ పేర్కొన్నారు.
పీటీఎం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.
జగన్మోహన్రెడ్డి రాకకోసం గంటలకొద్దీ వేచి చూసిన కార్యకర్తల ఉత్సాహం.. ఆయన బస్సుపై నుంచే అభివాదం చేస్తూ వెళ్లిపోవడంతో నీరుగారిపోయింది.
పులివెందుల నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. పులివెందుల పట్టణం జగన్ సొంత పట్టణం. పులివెందుల పట్టణంలో జగనన్న ఇళ్ల కాలనీ పేరుతో 7079 ఇళ్లు జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికి 310 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి.
పదోతరగతి మూల్యాంకన విధుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలను సరిచేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహే్షబాబు డిమాండ్ చేశారు.
వాస్తవ దృక్ఫథానికి, సాంఘిక చైతన్యానికి మూలం నాటకం అని, సమాజంలో ప్రతి సమస్యకు ప్రతిస్పందించి, ప్రతి సంఘటనను ప్రతిబింబించేది నాటకమని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లికార్జునరెడ్డి తెలిపారు.