Home » Andhra Pradesh » Kurnool
శ్రీశైలం ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని పాణ్యం టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాత్రి 10 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకున్నారు.
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు.
కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.సృజన మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, డీఆర్వో కే.మధుసూదన్రావులతో కలిసి పరిశీ లించారు.
ఉర్దూ యూనివర్సిటీని వైసీపీ ప్రభుత్వం గాలికొది లేసిందని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు.
పట్టణంలోని వాల్మీకినగర్లో నివసిస్తున్న పద్మావతి(49) ప్రమాదవశాత్తు మృతి చెందారు.
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి బుధవారం హైదరాబాద్ చెందిన ఎం.వెంకటేష్ అనే భక్తురాలు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.
వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్వో డాక్టర్ వెంటకరమణ ఆదేశించారు.
జిల్లాలో జొన్న కొనుగోలు రిజిష్ట్రేషన్లకు ఈ నెల చివరి వరకు అవకాశం ఉందని మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్బాబు తెలిపారు.