Home » Telangana » Medak
ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో మెదక్ పార్లమెంటు ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
సిద్దిపేట జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలాకాలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. కొండపాక మండలం, ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
వధువును తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ప్రమాదం
షన్కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి చేస్తూ ఆరునెలల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొందరు చనిపోయినా వారి పేరు కార్డుల్లో కొనసాగుతూనే ఉన్నది.
చౌటకూరు, నిజాంపేట ఎమ్మార్వోలకు అందని వేతనాలు
చేర్యాల/కొండపాక, మార్చి 27: కొమురవెల్లి మండలం తపా్సపల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలానికి సాగునీరు రాకుండా మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రిజర్వాయర్ డీ4 కెనాల్లో వేరే ప్రాంతానికి చెందిన కొంతమంది మట్టిపోసి అడ్డుకట్ట వేశారు.
పటాన్చెరు రూరల్, మార్చి 27: 2030 నాటికి మానవ మేధస్సుతో కృత్రిమ మేధ (ఏఐ) సరిపోలుతుందని, ప్రస్తుతం అది మనం నిర్దేశించిన పని చేయడానికే పరిమితమైందని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, ఏఐలో ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ సిబా ఉద్గత అంచనా వేశారు.
బెజ్జంకి, మార్చి 27: నీరు లేక పంటలు ఎండిపోవడం లేదని, నీరు ఎక్కడ ఇవ్వాలి.. ఎప్పుడు ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని.. అసలు కరువు తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
గజ్వేల్ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అందని ఐపీ సేవలు రూ.27.35కోట్లతో నూతన ఆస్పత్రి నిర్మాణం పరికరాలు లేక అందుబాటులోకి రాని కొత్త భవనం
అధికారుల నిర్లక్ష్యమో, నాయకుల అలసత్వమో కానీ.. దుబ్బాకకు కేంద్ర మంచినీటి పథకం అమృత ధార అందని మావిగా మారింది. అమృత ధార మంచినీటి పథకాన్ని అతితక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దుబ్బాకను మొదటి, రెండు విడతల్లోనూ అమృత ధార పథకంలో చేర్చకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. దుబ్బాక పట్టణంలో కొత్త కాలనీలకు, కొత్త నిర్మాణాలకు మూడేళ్లుగా కనెక్షన్లు ఇవ్వలేదు. కొత్త కాలనీలకు కనెక్షన్లు ఇవ్వడానికి మిషన్భగీరథ నిర్వాహకులు ముందుకు రావడంలేదు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా సింగిల్మోటర్ల మీదనే అధారపడాల్సిన దుస్థితి.