Home » Andhra Pradesh » Visakhapatnam
ఓటుకు మన దేశ గతిని మార్చే శక్తి ఉంది. వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది.
విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఆరో రోజైన మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ‘మేమంతా సిద్ధం’ పేరుతో జిల్లాలో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మంగళవారం కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది.
మండలంలోని పైడివాడ అగ్రహారం గ్రామంలో రెండేళ్ల క్రితం సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నగరానికి చెందిన ఓ లాజిస్టిక్స్ వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.1,30,30,639 పోగొట్టుకున్నాడు.
చారిత్రకంగా ప్రాధాన్యం...రాజకీయంగా చైతన్యం...ఇదీ అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం ప్రత్యేకత.
తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బు సంపాదించేందుకునేందుకు కాదని విశాఖపట్నం లోక్సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ అన్నారు.
అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం, ఆ పార్టీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బతుకుతెరువు కోసం నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని ఇన్నాళ్లు ఒత్తిడి చేసిన అధికార పార్టీ నేతలు రూటు మార్చారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసినా జిల్లాలో ఆశించిన స్థాయిలో వలంటీర్లు స్పందించకపోవడంతో... వలంటీర్లుగా పని చేస్తే ఇబ్బందులు తప్పవని, రాజీనామా చేసి వైసీపీ కోసం పని చేసిన వాళ్లకు మాత్రమే భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ఐప్యాక్ బృందం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.