Home » Businesss
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ కేటుగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. అగంతకుడు ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేసి..వాట్సాప్ డీపీకి తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో పంపాడు. అలాగే వ్యాపారవేత్త కూతురికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మళ్లీ ఐపీఓల(IPOs) వారం వచ్చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రైమరీ మార్కెట్ ఉపశమనం కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు కొత్త ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు (IPOలు) సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభం కాగా, ఇవి కాకుండా పలు కొత్త IPOలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.
చాలా మంది ఉద్యోగులకు(employees) పెన్షన్(pension) ఎప్పుడు తీసుకోవాలి. వయసు పరిమితి ఎంత వంటి అనేక అంశాలు తెలియవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటు ముందస్తు పెన్షన్ను పొందేందుకు ఏం చేయాలనే విషయాలను కూడా ఇప్పుడు చుద్దాం.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్)(DTH) ప్రొవైడర్ డిష్ టీవీ.. వినియోగదారుల కోసం డిష్ టీవీ స్మార్ట్ ప్లస్ పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు(మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది.
దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల(electric bikes) వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇంధన వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుండగా..మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్(electric bike) తీసుకోవాలని భావిస్తున్నట్లైతే ముందుగా మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. రివర్స్ గేర్ వేసుకుని.. రూ. 270 తగ్గింది. శుక్రవారం నాడు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములకు రూ. 270 తగ్గగా.. 22 క్యారెట్స్ గోల్డ్పై రూ. 250 తగ్గింది.