Home » Health news
పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే!
ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎమ్ఆర్) తాజాగా 170 పేజీల ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది.
ఆహారంలో సరిపడా పోషకాలున్నప్పుడే అది సమతులాహారం అవుతుంది. అందుకోసం శాకాహారులైతే రోజు మొత్తంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, వంద గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పుదినుసులు, 35 గ్రాముల నట్స్, 27 గ్రాముల కొవ్వులు, నూనెలు, 300 గ్రాముల పాలు/పెరుగు తీసుకోవాలి.
కొవిడ్-19 దేశీయ టీకా కొవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
పురుషుల్లో వీర్యకణాల లోపం సమస్యకు టీఈఎక్స్13బీ జన్యువు లేకపోవటం ప్రధాన కారణమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
కరోనా నుంచి రక్షణ కోసం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కోవాగ్జిన్(Covaxin) టీకా గురించి కూడా ఆందోళనకర విషయం బయటపడింది. ఈ టీకా తీసుకున్న వారిలో 30 శాతం(3వ వంతు) మంది తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది.
కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్లో(Night Shift Duties) పనులు చేయిస్తుంటాయి. అయితే వరుసగా 3 రోజులు నైట్ షిప్టులు చేస్తే జరిగే ప్రమాదలను తెలియజేస్తూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ జర్నల్ని ప్రచురించారు.
బీర్లు అతిగా తాగితే ప్రమాదమని మీకు తెలుసా. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో జరిగే మార్పులు, కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు ఎంత తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు ఆరోగ్యానికి మంచివని తెలుసు. పాలతో విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. శరీరాన్ని, ఎముకలను బలంగా మారుస్తాయి. అందుకే వైద్యులు పాలు తరచూ తాగాలని సూచిస్తుంటారు. కానీ ఎక్కువ పాలు తీసుకోవడం హానికరం అని మీకు తెలుసా? పాలు అతిగా తాగడం వల్ల కలిగే నష్టాలు, రోజులో ఎంత పాలు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అసలే మామిడి పండ్ల కాలం.. చూడగానే నోరూరతుంది. మ్యాంగో తినాలని ఎవరికి ఉండదు. మామిడిపండ్లు రుచికరమైనవి మాత్రమే కాదు.. పోషకాలతో కూడి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, అలాగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లలో జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఎంజైమ్లు ఉంటాయి. అయినప్పటికీ మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు.. బరువు పెరుగుతారనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది.