Home » Home Gaurd
వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.
పెరుగుతున్న కాలంలో మొక్కలకు సమృద్ధిగా నీరు అవసరం. పూర్తి సూర్యకాంతిలో బాగా ఎండిపోయిన నేలలో నాటాలి. అవి మంచి కంటైనర్ ప్లాంట్లను తయావుతాయి. వాటిని ఇతర మొక్కలతో కూడా కలపవచ్చు.
హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ధరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది.
హోంగార్డు రవీందర్ మృతి బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.
హోంగార్డు రవీందర్ మృతదేహానికి మరికొద్దిసేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తామని ఉస్మాని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు.
హోంగార్డ్ రవీందర్ మృతిపట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
కంచన్ బాగ్లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ మృతి చెందారు. హోంగార్డు మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డుల విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. హోంగార్డులెవరు రవీందర్ కుటుంబానికి మద్దతుగా వెళ్లకుండా పోలీసలు చర్యలు తీసుకుంటున్నారు.
హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసేసింది.
విధుల బహిష్కరణకు హోంగార్డుల జేఏసీ పిలుపునిచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపటి (గురువారం) నుంచి విధులు బహిష్కరించాలని హోంగార్డ్ జాక్ పిలుపునిచ్చింది.
ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డ్ రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.