Home » Laptop
మీరు తక్కువ ధరల్లో మంచి ల్యాప్టాప్(laptop) కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ లెనోవో(Lenovo) ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్పై క్రేజీ ఆఫర్ను ప్రకటించింది.
నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ల్యాప్టాప్ల దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల విలువైన 10 ల్యాప్టాప్లు, సెల్ఫోన్లతో పాటు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్లో వేచిచూసే ప్రయాణీకులతో పాటు.. రైలులో ప్రయాణించే వారే లక్ష్యంగా నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
వినియోగదారుల కోసం చౌక ధరకే రిలయన్స్ జియో మరో కొత్త ల్యాప్టాప్ను తీసుకురాబోతుంది. కేవలం రూ.15 వేలతో జియో క్లౌడ్ పేరుతో ల్యాప్టాప్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం ఈ ల్యాప్టాప్నకు సంబంధించిన ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి.
ల్యాప్టాప్ కొనేముందు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకోకుండా ల్యాప్టాప్ కొనుగోలు చేస్తే ఆ తరువాత భారీ నష్టం భరించాల్సి ఉంటుంది.
ఇటీవలే బియ్యం ఎగుమతుల(Exports of rice)పై ఆంక్షలు విధించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కేంద్ర ప్రభుత్వం(Central Govt) తాజాగా.. ల్యాప్టాప్లు, ట్యాబ్లు(Laptops, Tabs), పర్సనల్ కంప్యూటర్ల (Personal computers)దిగుమతులపైనా ఆంక్షలు విధించింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్లపై ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే (ఆగస్టు 3వ తేదీ నుంచే) అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా..
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది హార్డ్ వర్క్తో కాకుండా స్మార్ట్ వర్క్తో దూసుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. తమ ట్యాలెంట్తో ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు తమ ఆర్థిక స్థోమతను బట్టి ట్యాబ్, ల్యాప్టాప్, కంప్యూటర్ని వినియోగించి తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని..
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత ల్యాప్ట్యాప్స్ (Free Laptops to Students) అందించనుందని తాజాగా ఓ సందేశం నెట్టింట బాగా వైరల్ అయింది.
యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో ల్యాప్టాప్ అగ్నికి ఆహుతైన ఘటన...
తైవాన్కు చెందిన టెక్నాలజీ సంస్థ ఆసుస్ తాజాగా మరో విప్లవాత్మక ల్యాప్టాప్ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది