Home » Pakistan
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్రభయాందోళనతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావొద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్లోని భారత ఎంబసీ సూచించింది.
గత డెబ్బయి ఏళ్లుగా చేతిలో బాంబులు పెట్టుకొని బెదిరించిన పాకిస్థాన్ ఇప్పుడు భిక్షాపాత్ర పట్టుకొని తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. హరియాణాలోని అంబాలాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఒకవైపు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లతో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టిన తర్వాత పీవోకేని తిరిగి భారత్లో కలుపుతామని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని సిరాంపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణం రద్దు తర్వాతే జమ్ము కశ్మీర్లో శాంతి పవనాలు వీస్తున్నాయని, స్వేచ్ఛా నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని తెలిపారు.
పాకిస్తాన్ గూఢచర్యం కేసులో పరారీలో ఉన్న కిలక నిందితుడైన నసీరుద్దీన్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నసీరుద్దీన్ పై గతంలో ఎన్ఐఏ రూ.5 లక్షల రివార్డ్ను ప్రకటించింది. మైసూరులో నసీరుద్దీ్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కీలక డాక్యుమెంట్లతో పాటు.. ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, పెన్డ్రైవ్ లు, డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్ సరిహద్దు వెంబడి నిఘాను పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. భారత ఆర్మీ, నేవీ కోసం దృష్టి-10 డ్రోన్గా పిలిచే నాలుగు హార్మెస్- 900 స్టార్లైనర్ డ్రోన్లను కొనుగోలు చేసింది.
అప్పటికే తమ కుమారుడు చనిపోయాడన్న బాధలో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. తమ ముందే ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే కొడుకు ఇక లేడన్న విషాదంలో కన్నీటిపర్యంతం అవుతున్నారు.
దాయాది దేశం పాక్లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్కు స్థానికులు క్యూ కడుతుంటారు.
పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇప్పటికే వర్చువల్గా చనిపోయిన ఈ వ్యక్తులు..