Home » Royal Challengers Bangalore
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో దుమ్ముదులిపేస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ యువ క్రికెటర్..
ఐపీఎల్ 2024 తొలి అర్ధభాగంలో పాయింట్ల పట్టికలో చిట్టచివర స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్కు చేరుతుందని ఎవరూ భావించలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏకంగా వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టారు.
ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.
విరాట్ కోహ్లీ.. ఈ టీమిండియా స్టార్ ఆటగాడు ఇప్పటివరకూ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో హేమాహేమీలు సాధించిన ఎన్నో ఘనతల్ని బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్మార్క్లను..
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టేసింది. బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయాన్ని నమోదు చేసి..
నేడు ఐపీఎల్ 2024(IPL 2024) లీగ్ దశ కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ప్లేఆఫ్లో నాలుగో, చివరి సీటు ఎవరికి దక్కుతుందో మరికాసేపట్లో తేలనుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అదరగొట్టింది.
2024 ఐపీఎల్(IPL 2024) 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో 68వ మ్యాచ్ మొదలైన మూడు ఓవర్లకే వర్షం కారణంగా ఆగిపోయి, మళ్లీ 8.25 గంటలకు మొదలైంది. అయితే మళ్లీ మ్యాచ్ ఆగిపోతే ఏం చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో ప్రస్తుతం అందరి దృష్టి నేడు (మే 18న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పైనే ఉంది. బెంగళూరు(Bengaluru)లోని ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న ఈ 68వ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అని క్రీడాభిమానలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది..
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో ‘ప్లే ఆఫ్స్’ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దవడంతో చెరొక పాయింట్ లభించడంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది.