Home » Skin Care
బాదం, కుంకుమ పువ్వు స్వచ్చమైన ఆవు నెయ్యి. ఇలా చాలా ఆయుర్వేద మూలికలతో సహా స్వచ్ఛమైన పదార్థాలతో తయారు చేసిన సహజమైన సబ్బులు చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
ఇప్పట్లో అమ్మాయిల ముఖం స్పష్టంగా, స్వచ్చంగా, తేటగా, చందమామలా ఉండంటం చాలా అరుదు. చాలావరకు ముఖం మీద మచ్చలు, మొటిమలు, వాటి తాలూకు గుర్తులతో ముఖం నిండిపోయి ఉంటుంది.
సన్స్క్రీన్ను అప్లై చేయడం వల్ల ఎండలోకి వెళ్లివచ్చిన తర్వాత సన్ టానింగ్ ఉండదు. కానీ సన్స్క్రీన్ను సరిగ్గా అప్లై చేయకపోతే , దాన్ని ఎన్ని సార్లు అప్లై చేయాలో తెలియకపోతే చర్మం వడదెబ్బకు గురవుతుంది. సన్స్క్రీన్ ఉపయోగించని వారిలో వృద్ధాప్య ప్రక్రియ వేగంగా ఉంటుంది.
నెయ్యి ఎన్నో ఏళ్ల నుండి ఆహారంలో భాగంగా ఉంది. ఆయుర్వేదం నెయ్యిని ఔషదంగా పరిగణిస్తుంది. ఎన్నో వంటలలోనూ, తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే నెయ్యిని కేవలం వంటలలో మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రతి సీజన్లో మార్పులతో జీవనశైలిని కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో, అమ్మాయిలు తమ చర్మంపై మరింత శ్రద్ధ చూపించాలి. చర్మం, మెరుపును కాపాడుకోవడానికి చాలా పద్ధతులను అనుసరిస్తారు.
సాధారణ పసుపు కంటే పచ్చి పసుపు వాడేవారు చాలా తక్కువ. పచ్చిపసుపును చర్మానికి ఉపయోగిస్తే కలిగే మ్యాజిక్ ఇదీ..
బ్లీచ్ డెడ్ స్కిన్ ను క్లీన్ చేయడమే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. బ్యూటీ పార్లర్ అక్కర్లేకుండా ఇంట్లోనే దీన్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు.
వేసవిలో చర్మం నిగారింపుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కుంకుమపువ్వులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్ ఉంటాయి. ఇది స్కిన్ టోన్ పంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.
జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి
అసలు తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.