Home » South Central Railway
మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు సైతం జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సైతం అదే రోజు జరుగనున్నాయి.
Indian Railways: దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ(Lok Sabha Elections), అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపున్నట్లు ప్రకటించింది.
వేసవి ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్-దానాపూర్(Secunderabad-Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇన్నాళ్లు రిజర్వ్ రైలు టికెట్లను మాత్రమే ఫోన్లో బుక్ చేసే సదుపాయం ఉండేది. అయితే రైల్వే శాఖ తాజా నిర్ణయంతో అన్ రిజర్వ్ సీట్లకు కూడా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో విస్తరించి ఉన్న 31 కౌంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా క్యూఆర్ కోడ్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: ఓ చిల్లర దొంగ.. పోలీసులనే పరుగులు పెట్టించాడు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆయుధాల బ్యాగ్ను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో ఆయుధాల బ్యాగ్ను గుర్తించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)లోని 8,9ఫ్లాట్ఫారాలపై ఉన్న ఒక స్టాల్లోని చికెన్
రైల్వే ప్రాజెక్టుల పనులపై తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు తామెంత సాయమందించినా పేరు రాదనే భావనతో వాటిని గాలికి వదిలేస్తోంది. దీంతో ప్రతిపాదిత పనులు ఏళ్ల తరబడి ...
నెల్లూరు జిల్లా: కావలి-బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య నర్సాపూరం-ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు సమీపంలో రెండు మీటర్ల పొడవుండే పట్టా ముక్కను గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డుగా పెట్టారు.
మహబూబ్నగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది.
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ (IRCTC) తలనొప్పిగా మారింది. తత్కాల్, రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్యాసింజర్స్కు ఉదయం నుంచీ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. టికెట్స్ బుక్స్ చేసుకుంటే బుకింగ్ కాకపోవడం.. ఒక వేళ బుక్ అయినా.. డబ్బులు కట్ అవుతున్నాయి గానీ టికెట్ మాత్రం బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.