Home » Viral News
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలుగా ఉన్న జలాశయాల వద్ద అధికారులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జలాశయానికి వరద పోటెత్తడంతో 16 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
మీరు ఎక్కువగా జోమాటో(Zomato) నుంచి ఫుడ్(food) ఆర్డర్ చేస్తారా. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీ జొమాటో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మీరు ఈ యాప్లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయా వంటకాలను సూచిస్తుంది.
వేసవిలో చాలా మంది చల్లగా ఉండే పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చల్ల చల్లని ఐస్ క్రీమ్లు, ఇతర కూలింగ్ పదార్థాలను తింటుంటారు. ముఖ్యంగా షాప్ల్లో దొరికే ఐస్క్రీమ్లను చిన్న పిల్లలు ఎక్కువగా తింటుంటారు.
శరీరం శక్తివంతంగా మారడానికి అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. అలాగే మెదడు చురుగ్గా మారేందుకూ ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పటిల్ ఫొటోలు కూడా ఒకటి. ప్రస్తుతం...
టేకాఫ్కి ముందు ఎయిర్ ఇండియాకు(Air India) చెందిన ఓ విమానం ట్రక్కును ఢీకొట్టింది. డ్రైవర్ల అప్రమత్తతతో అందులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. పుణె విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ``ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్``ను వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనను ``అటల్ సేతు`` అని పిలుస్తున్నారు. ఈ అటుల్ సేతుపై ఇటీవల ప్రయాణించిన ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న ప్రశంసలు కురిపించింది. ఆ వీడియోపై ప్రధాని స్పందించారు.
ఇటీవలే సింగపూర్, హాంకాంగ్లో నిషేధానికి గురైన భారత్కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్ (Everest), ఎండీహెచ్ (MDH spices)కు మరో షాక్ తగిలింది. ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ (Nepal) కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు పేర్కొంది.
విమాన ప్రయాణాలు ఎంత సౌకర్యవంతంగా, ఎంత సులభంగా ఉంటాయో ఒక్కోసారి అంతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకోకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతంకంగా మారతాయి. ఎంతో మంది ప్రాణాలను బలిగొంటాయి. అందుకే ఒక విమానం టేకాఫ్ అయ్యే ముందు సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
పాము చాలా విషపూరితమైన జీవి. పాము కాటుకు గురైతే ప్రాణాలను రక్షించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతుంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ఆడుకుంటారు.
ఓ మహిళ బ్యాంకు అకౌంట్లో పొరపాటున రూ. 6 కోట్లు డిపాజిట్ అయితే ఆమె ముందూ వెనకా ఆలోచించకుండా ఖర్చు చేసింది. ఆ తరువాత వచ్చిన సమస్య నుంచి ఆమె ఐదేళ్ల తరువాత చావు తప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో బయటపడింది.