చెక్డ్యాంలో చిక్కుకుని 13 గొర్రెలు మృతి
ABN , First Publish Date - 2021-06-23T06:10:49+05:30 IST
మండలంలోని చెర్లోపల్లి సమీప చెక్డ్యాంలోకి నీళ్లు తాగేందుకు దిగిన 13 గొర్రెలు మడుగులో చిక్కుకుని మంగళవారం మృతి చెందాయి.
కంబదూరు, జూన 22: మండలంలోని చెర్లోపల్లి సమీప చెక్డ్యాంలోకి నీళ్లు తాగేందుకు దిగిన 13 గొర్రెలు మడుగులో చిక్కుకుని మంగళవారం మృతి చెందాయి. బాధిత గొర్రెల కాపరులు బయ్యన్న, వెంకటేశులు తెలిపి న వివరాలివి. మధ్యాహ్నం నీళ్లు తాగేందుకు గొర్రెలు చె క్డ్యామ్లోకి దిగాయి. నీళ్లుతాగి తిరిగి బయటకు వచ్చేం దుకు గట్టు దాటే ప్రయత్నంలో నీటిలో చిక్కుకుని మృతి చెందాయి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందిం చాలని బాధిత కాపర్లు కోరారు.