జిల్లాలో 15 కరోనా కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-11-24T10:11:37+05:30 IST
జిల్లాలో సోమవారం 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరులో ఐదు, శాయంపేటలో మూడు, నర్సంపేటలో రెండు, దామెర, వర్ధన్నపేట, నెక్కొండ, మేడపల్లి, దుగ్గొండి పీహెచ్సీల్లో ఒకటి చొప్పున కరోనా
వరంగల్ రూరల్ కల్చరల్, నవంబరు 23: జిల్లాలో సోమవారం 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరులో ఐదు, శాయంపేటలో మూడు, నర్సంపేటలో రెండు, దామెర, వర్ధన్నపేట, నెక్కొండ, మేడపల్లి, దుగ్గొండి పీహెచ్సీల్లో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.