జిల్లాలో 15 కరోనా కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-11-24T10:11:37+05:30 IST

జిల్లాలో సోమవారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరులో ఐదు, శాయంపేటలో మూడు, నర్సంపేటలో రెండు, దామెర, వర్ధన్నపేట, నెక్కొండ, మేడపల్లి, దుగ్గొండి పీహెచ్‌సీల్లో ఒకటి చొప్పున కరోనా

జిల్లాలో 15 కరోనా కేసుల నమోదు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, నవంబరు 23: జిల్లాలో సోమవారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆత్మకూరులో ఐదు, శాయంపేటలో మూడు, నర్సంపేటలో రెండు, దామెర, వర్ధన్నపేట, నెక్కొండ, మేడపల్లి, దుగ్గొండి పీహెచ్‌సీల్లో ఒకటి చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2020-11-24T10:11:37+05:30 IST