18 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-24T18:26:09+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,272 మందికి పరీక్షలు నిర్వహించగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 876పరీక్షలు నిర్వహించగా
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,272 మందికి పరీక్షలు నిర్వహించగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో మొత్తం 876పరీక్షలు నిర్వహించగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో శనివారం ఇద్దరు చేరారు. ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320 బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 15మంది చికిత్స పొందుతున్నారు. 305 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.