ఏపీలో కొత్తగా 196 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-11-24T00:02:35+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన

ఏపీలో కొత్తగా 196 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో 20,71,567కి చేరిన కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 14,429 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,159 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,54,979 మంది రికవరీ చెందారు. 




Updated Date - 2021-11-24T00:02:35+05:30 IST