20 కొవిడ్ పాజిటివ్లు
ABN , First Publish Date - 2021-10-24T07:17:03+05:30 IST
జిల్లాలో శనివారం 20 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఒంగోలు (కార్పోరేషన్/కలెక్టరేట్) అక్టోబరు 23 : జిల్లాలో శనివారం 20 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. మరోవైపు జిల్లాలో 130 కేంద్రాల్లో శనివారం 21,128మందికి టీకాలు వేశారు. వీటితోకలిపి ఇప్పటి వరకు మొత్తం 35,53,278 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.