25మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2021-10-23T17:37:23+05:30 IST
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 25మంది కరోనా బారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,678 మందికి పరీక్షలు చేయగా 12, భద్రాద్రి జిల్లాలో 909 మందికి పరీక్షలు నిర్వహిస్తే 13 మందికి పాజిటివ్ నిర్ధారణైంది. ఇక 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 25మంది కరోనా బారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,678 మందికి పరీక్షలు చేయగా 12, భద్రాద్రి జిల్లాలో 909 మందికి పరీక్షలు నిర్వహిస్తే 13 మందికి పాజిటివ్ నిర్ధారణైంది. ఇక 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో శుక్రవారం ఒకరు చేరగా.. నలుగురు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 14మంది రోగులు చికిత్స పొందుతుండగా.. 306 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.