కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2022-06-29T04:36:56+05:30 IST

కుచ్లాపూర్‌ గ్రామ వాసి ము క్కెర రమేష్‌కు చెందిన గొర్రెల మందపై మంగళవారం కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలు గాయపడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. పశువుల పాకలో 80 గొర్రెలు ఎప్పటిలాగే ఉండగా మంగళవారం ఉదయం కుక్కలు ప్రవేశించి మందపై దాడి చేశా యి. 25 పెద్ద గొర్రెలు మృతి చెందాయని, 10 గొర్రెలు గాయపడ్డాయని తెలిపారు. వీటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని, తనకు న్యాయం చేయాలని కోరారు. మండ ల పశువైద్యాధికారి దూద్‌రాం రాథోడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ గొర్రెలకు చికిత్స నిర్వహించారు. చనిపోయిన గొర్రెలకు పంచనామ నిర్వహించారు.

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి

తలమడుగు, జూన్‌ 28: కుచ్లాపూర్‌ గ్రామ వాసి ము క్కెర రమేష్‌కు చెందిన గొర్రెల మందపై మంగళవారం కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలు గాయపడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. పశువుల పాకలో 80 గొర్రెలు ఎప్పటిలాగే ఉండగా మంగళవారం ఉదయం కుక్కలు ప్రవేశించి మందపై దాడి చేశా యి. 25 పెద్ద గొర్రెలు మృతి చెందాయని, 10 గొర్రెలు గాయపడ్డాయని తెలిపారు. వీటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని, తనకు న్యాయం చేయాలని కోరారు. మండ ల పశువైద్యాధికారి దూద్‌రాం రాథోడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ గొర్రెలకు చికిత్స నిర్వహించారు. చనిపోయిన గొర్రెలకు పంచనామ నిర్వహించారు. 


Updated Date - 2022-06-29T04:36:56+05:30 IST