ఫోన్ ఇన్ కార్యక్రమానికి 29 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2020-10-13T07:01:49+05:30 IST
జిల్లాలోని ఆయా మండలాల నుంచి సోమవారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి 29 ఫిర్యాదులు వచ్చినట్లు డీఆర్డీఏ పీ డీ
కామారెడ్డి, అక్టోబరు 12: జిల్లాలోని ఆయా మండలాల నుంచి సోమవారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి 29 ఫిర్యాదులు వచ్చినట్లు డీఆర్డీఏ పీ డీ చంద్రమెహన్రెడ్డి తెలిపారు. రెవెన్యూశాఖకు 9, జిల్లా పంచాయతీ ఆఫీసు 9, మున్సిపల్ 3, డీఆర్డీఏ 3, విద్యుత్, మైనింగ్, పౌరసరాఫరాలు, బీసీ సంక్షే మ శాఖ, జిల్లా లీడ్ మేనేజర్ ఒకొక్కటి చొప్పున అందాయి. కార్యక్రమంలో క లెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.