ప్రజావాణికి 35 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-07-27T04:05:30+05:30 IST

ఫిర్యాదుల పరి ష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.స్వర్ణలత సూచించారు.

ప్రజావాణికి 35 ఫిర్యాదులు

 మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జూలై 26: ఫిర్యాదుల పరి ష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.స్వర్ణలత సూచించారు. ఆమె తన చాంబర్‌లో సోమవారం నిర్వహించిన ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఆఫ్‌ లైన్‌ ద్వారా 23, ఆన్‌లైన్‌ ద్వారా 12 ఫిర్యాదులు అందాయని తెలిపారు. 


Updated Date - 2021-07-27T04:05:30+05:30 IST