392 కేసులు.. ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2021-06-13T04:53:37+05:30 IST

392 కేసులు.. ఐదుగురు మృతి

392 కేసులు.. ఐదుగురు మృతి
దుర్గగుడిలో ఖాళీగా క్యూలైన్లు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. వైరస్‌ బారినపడి కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ బాధితుల్లో మరో ఐదుగురు శనివారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 392 మంది కరోనా బారిన పడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారికంగా 1,029కు చేరింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 95,203కు పెరిగాయి. వీరిలో ఇప్పటివరకు 86,443 మంది వ్యాధి నుంచి కోలుకోగా, ఇంకా 7,731 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2021-06-13T04:53:37+05:30 IST