నాలుగు జిల్లాల్లోనే Covid ప్రభావం...

ABN , First Publish Date - 2021-11-18T16:39:53+05:30 IST

రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో మాత్రమే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. బుధవారం 308 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 207, మైసూరు 21, తుమకూరు 18, కొడగు 11 మందికి వైరస్‌

నాలుగు జిల్లాల్లోనే Covid ప్రభావం...

బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో మాత్రమే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. బుధవారం 308 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 207, మైసూరు 21, తుమకూరు 18, కొడగు 11 మందికి వైరస్‌ ప్రబలింది. 12 జిల్లాల్లో జీరో కేసులు, 14 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. దక్షిణకన్నడలో సుదీర్ఘకాలం తర్వాత పదిలోపు కేసులు నమోదయ్యాయి. 384 మంది కోలుకోగా 8 మంది మృతిచెందారు. బెంగళూరులో ఇద్దరు, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 7,409 మంది చికిత్సలు పొందుతున్నారు.  

Updated Date - 2021-11-18T16:39:53+05:30 IST