ముర్రా జాతి గేదెల పెంపకానికి రూ.40.63కోట్లు
ABN , First Publish Date - 2021-04-22T05:16:27+05:30 IST
పులివెందుల వద్దనున్న ఆంధ్రప్రదేశ సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ రీసెర్చ్ ఆన లైవ్స్టాక్ (ఏపీకార్ల్)లో ముర్రా జాతి గేదెల పెంపకానికి రూ.40.63కోట్లు మంజూరు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పులివెందుల, ఏప్రిల్ 21: పులివెందుల వద్దనున్న ఆంధ్రప్రదేశ సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ రీసెర్చ్ ఆన లైవ్స్టాక్ (ఏపీకార్ల్)లో ముర్రా జాతి గేదెల పెంపకానికి రూ.40.63కోట్లు మంజూరు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఏపీకార్ల్లో 100ఎకరాల విస్తీర్ణంలో పెంపకాన్ని చేపట్టనున్నారు. ఐదేళ్ల పాటు మౌలిక సదుపాయాలు, సిబ్బంది, గ్రాసం, చికిత్స, బీమా తదితరవి ఏర్పాటు చేయనున్నారు.