43 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-10-18T05:08:09+05:30 IST
జిల్లాలో మరో 43 మంది కరోనా బారిన పడినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు వెల్లడించారు. మొత్తం కేసుల సంఖ్య 1,15,620కు చేరుకుంది.
కడప, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 43 మంది కరోనా బారిన పడినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు వెల్లడించారు. మొత్తం కేసుల సంఖ్య 1,15,620కు చేరుకుంది. ఇప్పటి వరకు 714 మంది మృతి చెందారు. ఆస్పత్రిలో 61 మంది, హోం ఐసోలేషన్లో 81 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న 19 మందిని డిశ్చార్జ్ చేశారు.