46 పోస్టల్ బ్యాలెట్లు వినియోగం : కమిషనర్
ABN , First Publish Date - 2021-03-07T04:52:12+05:30 IST
: స్థాని క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో శనివారం 46 మంది పోస్ట ల్ బ్యాలెట్లను వినియోగించుకు న్నారు.
బద్వేలు రూరల్, మార్చి6: స్థాని క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో శనివారం 46 మంది పోస్ట ల్ బ్యాలెట్లను వినియోగించుకు న్నారు. మున్సిపల్ ఎన్నికల వి ధులు నిర్వర్తించే ఉద్యోగులు వా రికి ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నట్లు మున్సిప ల్ కమిషనర్ క్రిష్ణారెడ్డి తెలిపా రు. సిబ్బందికి కేటాయించిన విధి నిర్వహణ నిమిత్తం ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని చూపి పోస్టల్ బ్యాలెట్ను తీసుకుని శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు వేసినట్లు ఆయన తెలిపారు.
నేడు కూడా....
బద్వేలు, మార్చి6: పోస్టల్ బ్యాలెట్ను ఆదివారం కూడా వేయవచ్చని మున్సిపల్ కమిషనర్ కె.కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారుల సూచన తో జడ్పీ హైస్కూల్లో పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.