ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-03-12T23:38:24+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్

ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 23,18,801 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మొత్తం 14,703 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 633 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 23,03,438 మంది రికవరీ చెందారు. 


Updated Date - 2022-03-12T23:38:24+05:30 IST