51 మంది తెలంగాణ ఉద్యోగులు రిలీవ్‌

ABN , First Publish Date - 2021-04-23T10:52:47+05:30 IST

తెలంగాణ స్థానికతతో సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న 51 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిలీవ్‌

51 మంది తెలంగాణ ఉద్యోగులు రిలీవ్‌

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానికతతో సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న 51 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. క్లాస్‌ 3, 4 ఉద్యోగులుగా ఉన్న వారంతా వెంటనే రిలీవ్‌ అవుతారని, తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలనశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వారిని తాము చేర్చుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-04-23T10:52:47+05:30 IST