కువైత్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-27T02:40:38+05:30 IST

కువైత్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో రాయబారి శ్రీసిబి జార్జ్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశా

కువైత్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఎన్నారై డెస్క్: కువైత్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో రాయబారి శ్రీసిబి జార్జ్ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదవి వినిపించారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు కూడా పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-27T02:40:38+05:30 IST