మొక్కలు నరికిన వ్యక్తికి జరిమానా

ABN , First Publish Date - 2021-10-18T04:29:25+05:30 IST

మొక్కలు నరికిన వ్యక్తికి జరిమానా

మొక్కలు నరికిన వ్యక్తికి జరిమానా

కీసర : గోధుమకుంట పరిధి లోని వీఎ్‌సఆర్‌నగర్‌లో హరితహారంలో నాటిన మొక్కలను నరికినందుకుగానుఆదివారం సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీనివా్‌సగౌడ్‌కు రూ.20వేలు జరిమానా విధించినట్లు పంచాయతీ కార్యదర్శిరజిత తెలిపారు. మొక్కలను నరికితే ఉపేక్షించేది లేదన్నారు.ఆమె వెంట ఆంజనేయులు, ఎంపీటీసీ జ్యోతి, వార్డు సభ్యులు బాలరాజు, శేఖర్‌, రజిత తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-10-18T04:29:25+05:30 IST