AAP: ఎన్నికల ర్యాలీల రద్దు

ABN , First Publish Date - 2022-01-07T03:16:49+05:30 IST

AAP: ఎన్నికల ర్యాలీల రద్దు

AAP: ఎన్నికల ర్యాలీల రద్దు

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకున్నట్లు ఆప్ పేర్కొంది. రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికల ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలను రద్దు చేసుకున్నట్లు పార్టీ తెలిపింది. 8వ తేదీన బనారస్ లో సీఎం కేజ్రీవాల్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా.. లైవ్ ద్వారా మాట్లాడనున్నారు.


Updated Date - 2022-01-07T03:16:49+05:30 IST