పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం AAP అభ్యర్థుల మూడో జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-12-25T03:12:36+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం AAP అభ్యర్థుల మూడో జాబితా విడుదల

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం AAP అభ్యర్థుల మూడో జాబితా విడుదల

న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరంలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ అంసెబ్లీ ఎన్నికల్లో పోటీసే అభ్యర్థుల మూడో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. 18 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసినట్లు ఆప్ పార్టీ ప్రకటించింది. సుల్తాన్‌పూర్ లోధి నియోజకవర్గం నుంచి మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత సజ్జన్ సింగ్ చీమా, హోషియార్‌పూర్ నియోజకవర్గం నుంచి పండిట్ బ్రహ్మ్ శంకర్ జింపాను ఆప్ పోటీకి దింపింది. అశోక్ 'పప్పి' ప్రశార్ లూథియానా సెంట్రల్ నుంచి, డాక్టర్ బల్బీర్ సింగ్ పాటియాలా రూరల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

Updated Date - 2021-12-25T03:12:36+05:30 IST