నందిగామలో ఏసీబీ తనిఖీలు
ABN , First Publish Date - 2021-12-10T22:52:23+05:30 IST
జిల్లాలోని నందిగామ తహసీల్దార్ ఆఫీస్లో
కృష్ణా: జిల్లాలోని నందిగామ తహసీల్దార్ ఆఫీస్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఉదయం 5 గంటల నుంచి విస్తృతంగా రికార్డులను పరిశీలించింది. ఎమ్మార్వో చంద్రశేఖర్ నుంచి వివరాలను ఏసీబీ సేకరిస్తున్నది. ఎమ్మార్వో వినియోగిస్తున్న వాహనంలోనూ తనిఖీలు చేశారు. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారుల నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.