పనులు చేస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-03-01T04:43:17+05:30 IST
అనుమతులు లేకుండా పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దారు రవిశంకర్ హెచ్చరించారు.
కాశినాయన ఫిబ్రవరి 28: అనుమతులు లేకుండా పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దారు రవిశంకర్ హెచ్చరించారు. కత్తెరగండ్ల రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 2109లోని ప్రభుత్వ భూమి విషయం రాజంపేట సబ్ కలెక్ట ర్ కోర్టులో ఉందన్నారు. దీన్ని ఆక్రమించుకునేందుకు స్థాని కులు కొందరు యత్నిసున్నారని రాజంపేట సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కబ్జాకు యతినంచరాదని ఆయన సూచించారు.