శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-05-26T06:31:18+05:30 IST

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సూర్యాపేట నూతన డీఎస్పీ నాగభూషణం అన్నారు. డీఎస్పీగా బుధవారం బాధ్యతలు స్వీకరించి అనంతరం ఆయన మా ట్లాడారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
బాధ్యతలు స్వీకరిస్తున్న డీఎస్పీ నాగభూషణం

డీఎస్పీ నాగభూషణం

సూర్యాపేటక్రైం, మే 25: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సూర్యాపేట నూతన డీఎస్పీ నాగభూషణం అన్నారు. డీఎస్పీగా బుధవారం బాధ్యతలు స్వీకరించి అనంతరం ఆయన మా ట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగభూషణంను పలువురు పోలీసులు అధికారులు, స్థానికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-05-26T06:31:18+05:30 IST