నీటి ఎద్దడి లేకుండా చర్యలు
ABN , First Publish Date - 2021-05-10T04:29:49+05:30 IST
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు అధికారులను కోరారు. ఆదివారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి నీరందించే పారసంబ వద్ద ఉన్న బోర్లు పరిశీలించారు.
పలాస: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు అధికారులను కోరారు. ఆదివారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి నీరందించే పారసంబ వద్ద ఉన్న బోర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారసంబ వద్ద ఉన్న నీటి నిల్వలు వినియోగిం చుకోవాలన్నారు. పలు వార్డుల్లో పారిశుధ్య పనులు పరిశీలించారు. ఆయన వెంట కమిషనర్ రాజ గోపాల రావు, డీఈఈ సత్యనారాయణ, ఏఈ అవినాష్, డబ్బీ రు నాగు ఉన్నారు.