కార్యకర్తలే టీడీపీకి బలం
ABN , First Publish Date - 2022-01-23T05:33:00+05:30 IST
తెలుగుదేశం పార్టీకి కార్యక ర్తలే బలమని వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొ న్నారు.
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
బుక్కపట్నం, జనవరి 22: తెలుగుదేశం పార్టీకి కార్యక ర్తలే బలమని వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొ న్నారు. శని వారం మండల పరి ధిలోని రామ సాగరం గ్రామానికి చెందిన బోయ కిష్టప్ప కుమా రుడు బోయ అమరేశ్ అనారోగ్యంతో అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పల్లె అక్కడికి వెళ్లి పరామర్శించి మెరు గైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు తెలియ జేశారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. ఈ కార్య క్రమంలో ఐటీడీపీ నియోజకవర్గం ప్రదాన కార్యదర్శి రామ సాగరం మంజునాథ్, టీడీపీ సీనియర్ నాయకులు బొట్టు కిష్టప్ప, గోనుగుం ట్లహరి, శివశంకర్, శంకరనారాయణ, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.