నర్సరీని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-04-24T04:56:02+05:30 IST

మండలంలోని గంగాపూర్‌, కిష్టం పల్లిలో ఏర్పాటు చేసిన నర్స రీలను జిల్లా అదనపు కలె క్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ శుక్ర వారం పరిశీలించారు.

నర్సరీని పరిశీలించిన అదనపు కలెక్టర్‌

బాదేపల్లి, ఏప్రిల్‌ 23: మండలంలోని గంగాపూర్‌, కిష్టం పల్లిలో ఏర్పాటు చేసిన నర్స రీలను జిల్లా అదనపు కలె క్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ శుక్ర వారం పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నా టిన మొక్కలను బతికించాల న్నారు. కరోనా నేప థ్యంలో ప్రతీ ఒక్కరు మాస్క్‌లు ధరిం చాలన్నారు. శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం కిష్టంపల్లిలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామకృష్ణ, ఉప సర్పవచ్‌ రాజు, నర్సరీ నిర్వాహకుడు పోలె నర్సింహులు, నాయకులు రవిశంకర్‌, రాజు, రాములు, సూరి, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:56:02+05:30 IST