30 ఏళ్ల తర్వాత.. సా రా మహేశ్ భార్య పీయూ పాస్
ABN , First Publish Date - 2022-06-19T18:06:37+05:30 IST
మాజీ మంత్రి, జేడీఎస్ నేత సా రా మహేశ్ భార్య అనితా 30 ఏళ్ల తర్వాత పీయూ ద్వితీయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 1993లో పదో తరగతి పరీక్షలు
బెంగళూరు, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, జేడీఎస్ నేత సా రా మహేశ్ భార్య అనితా 30 ఏళ్ల తర్వాత పీయూ ద్వితీయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 1993లో పదో తరగతి పరీక్షలు పాసయ్యారు. ఇటీవల చదువుపై ఆసక్తితో పరీక్షలు రాశారు. 416 మార్కులు సాధించి 61.88 శాతంతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.