మన్యంలో బ్యానర్ల కలకలం

ABN , First Publish Date - 2021-07-27T05:35:04+05:30 IST

అమరవీరుల వారోత్సవాలను జరుపుకుందామంటూ మన్యంలో ఒకవైపు మావోయిస్టుల పోస్టర్లు వెలిస్తే..మరోవైపు మావోయిస్టుల తీరును నిరసిస్తూ పేగ, అల్లిగూడెం గ్రామాల్లో అల్లూరి ఆదివాసీ సంఘం పేరిట బ్యానర్లు వెలిశాయి.

మన్యంలో బ్యానర్ల కలకలం

 చింతూరు, జులై 26: అమరవీరుల వారోత్సవాలను జరుపుకుందామంటూ మన్యంలో ఒకవైపు మావోయిస్టుల పోస్టర్లు వెలిస్తే..మరోవైపు మావోయిస్టుల తీరును నిరసిస్తూ పేగ, అల్లిగూడెం గ్రామాల్లో అల్లూరి ఆదివాసీ సంఘం పేరిట బ్యానర్లు వెలిశాయి. ఈ క్రమంలో పోలీసులు సరిహద్దు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వాహనాలతో పాటు లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. రాజకీయ నాయుకులు, ప్రముఖులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Updated Date - 2021-07-27T05:35:04+05:30 IST